వరద బాధితుల కు ఏఐజీ హాస్పిటల్స్ 1కోటి విరాళం!!!!

 


వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గార్లను కలిసి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి గారు, వైస్ చైర్మన్ పీవీఎస్ రాజు గార్లు విరాళం చెక్కును అందజేశారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు