కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే అరూరి సమావేశం..

 







వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కార్యకర్తలను అండగా నిలవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర రావు,జక్కుల రజిత - శ్రీనివాస్, సిరంగి సునీల్,ఆవాల రాధిక రెడ్డి, జన్ను శిభా రాణి - అనిల్, గుగులోత్ దివ్య రాణి - రాజు నాయక్, మునిగల సరోజన - కరుణాకర్, గుగులోత్ రవి నాయక్,ఈదురు అరుణ - విక్టర్, తూర్పటి సులోచన -సారయ్య, రైతు బందు కో ఆర్డినేటర్ కంకణల సంపత్ రెడ్డి, మార్కెట్ డైరక్టర్ గనిపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు