అంబేద్కర్ నగర్ లో ప్రచార కార్యక్రమం
ఈ రోజు హసన్ పర్తి అంబేద్కర్ నగర్ లో ప్రతి ఇంటింటికి అరూరి రమేష్ గారి కార్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, 66 వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ విచ్చేసి ప్రచారం చేశారు, సమన్వయ కమిటీ సభ్యులు బోడ యుగంధర్, ఇంచార్జ్ లు బోక్క కుమార్, మేకల యుగంధర్, ఆరెపల్లి శ్రావణ్, మేకల రాజేందర్, మేకల రమేష్ (చిన్న) మేకల వేణు, జన్ను సృజన్, బోడ ప్రమోద్, జన్ను సుమిత్, మేకల అమృత, తాళ్ల రజిని, పంగా వాని, మేకల కరుణాకర్, మేకల శ్రీకాంత్, ఇమ్మడి ఎల్ల స్వామి, మేకల రమేష్, రాందాస్, గడిపి భిక్షపతి, మట్టెడ శ్రీనాధ్, గొర్రె సాంబయ్య, గొర్రె ప్రణయ్, మేకల నాగరాజ్, గాజుల క్రాంతి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి