ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్ట్ 9

 


హిందూ ధర్మం పరిరక్షణ, హిందుత్వం వాదం అని చెప్పుకునే ఆ పార్టీ గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు హిందూ సిద్దాంతములు నూరిపోస్తు హిందువులనే విపరీతంగా నష్టం చేసింది గత 8ఏల్లుగా

మరియు సిద్దాంతము మరిచి పోయి

*అధికారంలోకి రాగానే అవినీతి అంతమోందిస్తాం!!* అని చెప్పి విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల అవినీతి సొమ్మును స్వదేశానికి తీసుకోస్తా నని  ప్రసంగాలు చేసిన బీజేపి తన మాటను నిలుపుకోలేదు సరికదా స్వదేశంలో ఉన్న ప్రజల బ్యాంకు లలో దాచుకుంటే ఆ సొమ్మును విదేశాల్లోకి పంపిణీ చేసింది 


👉ఎన్నికల సమయంలో అయోధ్య రామ మందిరం  పేరు చెప్పి హిందువుల ఓట్లు వేయించుకుని ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు బీజేపి 


👉అయోద్య రామ మందిరం యాత్ర, రథసారథి, పార్టీ కురువ్రుద్దుడు,ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా మోడీ చేత లో అయోధ్య రామ జన్మ భూమి సాక్షి గా తొక్కి వేయపడ్డాడు *లాల్ క్రిష్ణ అద్వానీ గారు*

👉అయోధ్య రామ జన్మ భూమి సాక్షి గా హిందువులకు లేని రామాయణ కథను ఉన్నట్టు ఉన్న రామాయణం కథ ను లేనట్టు *ఆదిపురుష్* సినిమా పేరుతో చూపించి 600కోట్ల రూపాయలు సంపాదించింది.. ఆ పార్టీ 7గురు రాష్ట్ర ముఖ్య మంత్రుల సాక్షి గా 


👉పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధర లు తక్కువగా ఉన్నా మన దేశంలో విపరీతంగా  పెంచింది బీజేపీ 

👉వస్తువుల ధరలు, వస్తు సేవా ధరలు విపరీతంగా పెంచింది బీజేపి 

👉జాతీయ రహదారి లపై టోల్ గేట్ లు విపరీతంగా పెంచేసి వాహనదారుల నుంచి భారీగా టోల్ టాక్స్ పేరుతో దారి దోపిడీ చేస్తుంది బీజేపి పార్టీ నే!!!! 


👉సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఊదరగోట్టే ఉపన్యాసాలు చెప్పి కరోనా సమయంలో కొన్ని కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను ఊడగోట్టింది బీజేపి పార్టీ 



👉నమస్తే ట్రంప్ పేరు చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా వినకుండా కరోనా వైరస్ కు రెడ్ కార్పెట్ వేసి ఈ దేశం లో మొత్తం కరోనా కాటుకు గురయ్యేలా చేసినది,కోన్ని కోట్ల మంది ని చంపివేసింది బీజేపి 

👉వ్యవసాయం చేసే రైతుల పోలాలపై సిలిఫేరా మిడతలు చేత దాడి చేయించి వారి పంట ను విపరీతమైన నష్టం చేసింది బీజేపి 

👉రైతుల పై మూడు నల్ల చట్టాలను బలవంతంగా రుద్ది ఢిల్లీ నడి వీధుల్లో రైతులను ట్రాక్టర్ ల చేత తోక్కించింది బీజేపి 

👉రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ముఖ్య మంత్రి లను బెదిరిస్తుంది బీజేపి

👉రైతులు పండించిన ధాన్యాన్ని కోనుగోలు చేయకుండా నూకలు తినమని ఉచిత సలహా ఇచ్చింది బీజేపి 

👉అగ్నిపథ్ పేరుతో ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కొన్ని లక్షల మంది ని నిరుద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితం చేసి వారి ఆగ్రహానికి గురి చేసింది బీజేపి 

👉కరోనా కాటు వల్ల కొన్ని లక్షల మంది ఉపాద్యాయులు నిరుద్యోగులుగా మార్చి రోడ్డు మీద చాయ్ హోటల్ లు నడుపుకునేంత స్థాయి కి దిగ జార్చింది బీజేపి


👉దేశంలో అనేక మంది మహిళ లపై అత్యాచారాలు పెంచి భరత మాతల శోకాన్ని పెంచింది కూడా బీజేపి పార్టీ నే 


👉ప్రజల తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ప్రతీ చోట ధరలు పెంచేసి దేశంలో ఆకలి చావులను పెంచేసింది బీజేపినే

👉వలసలను విపరీతంగా పెంచేసి వారిని కరోనా సమయంలో ఆదుకోలేదు సరికదా వారి ని అంటరానివారిగా చూసింది కూడా బీజేపి నే

👉ప్రజలు చేయడానికి ఉద్యోగం లేకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లు అన్నీ అంబానీ అదానీలకు అమ్మేసి,దేశంలో నిరుద్యోగం పెంచేసింది కూడా బీజేపినే

👉ప్రజలు బ్యాంక్ లలో దాచుకున్న సొమ్ము ను మాల్యాలు, నీరవ్ మోదీ,మోహుల్ చౌక్సీ లాంటి గుజరాత్ గజదోంగలకు అప్పచెప్పి వారిపై చర్యలు తీసుకోకుండా వారిని విదేశాలకు పంపించి బ్యాంక్ లను దివాలా తీసింది కూడా బీజేపి నే!!!

👉జియో పేరుతో జనాలకు సంవత్సరం కు 4జీ సేవలు రంగంలోకి దింపి ఇంతకు ముందు ఉన్న టెలికామ్ సేవలను,టెలికాం కంపెనీ లను (ఐడియా,డోకోమో,యూనినార్,వోడాఫోన్,ఎయిర్ సెల్) మూసివేయించింది కూడా బీజేపి నే!!! 

👉బీజేపి అంటే ఓకప్పుడు బాపన జనతా పార్టీ ఇప్పుడు కమ్యునిస్టు జనతా పార్టీ గా మారి పోయింది 


 ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం ను బలంగా విశ్వసించే బీజేపి ఇప్పుడు కమ్యునిస్టు సిద్దాంతములు నమ్మే ,టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఈటెల ను అక్కున చేర్చుకుంది.. 

👉భద్రాచలం రామ చంద్ర స్వామి సాక్షిగా సమాఖ్య ఆంధ్ర ఉద్యమం కు సపోర్టు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని రంగం లోకి దింపి పోలవరం ముంపులో ఉన్న 18 ముంపు మండలాలను ఆంధ్ర లో కలుపడానికి, తెలంగాణ వాదాన్ని తొక్కి పెట్టడానికి పన్నాగము పన్నుతుంది బీజేపి పార్టీ నే!!!! 


*ఇక ఓటరు మహాశయా దే అంతిమ తీర్పు!!!*


*జై తెలంగాణ*

*జై భారత్* 

*జై జవాన్*

*జై కిసాన్*

*జై విద్వాన్*

*జై భద్రాచలం రామన్న!!*

*జై యాదాద్రి లక్ష్మీ నృసింహ!!*

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు