మోదీ సర్కారు కుసుం పథకం పై తెలంగాణ రైతాంగం అయిష్టత||
అవసరం లేని పథకాలతో మోడీ సర్కారు రాజకీయం చేస్తూ పనికి వచ్చే పథకాలకు అడిగినా ఒక్క పైసా ఇయ్యలేదని,జనం కోసం కంటే.. రాజకీయమే లక్ష్యంగా కేంద్ర సర్కారు స్కీములు పెడుతుందంటూ తెలంగాణ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుం ది..
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి