మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆరూరి....





గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామానికి చెందిన డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఖలీల్ గారి తల్లి గారు మరణించడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు