రాష్ట్ర మంతటా పల్లె దవాఖానాలు: పాపిశెట్టి శ్రీధర్

 

 

తెలంగాణ రాష్ట్రం లో పల్లె దవాఖాన లు  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సారథ్యంలో   జనవరి నాటికి అన్నీ మున్సిపాలి టీల్లో ఏర్పాటు చేయబోతున్న ట్టు,తెలియజేస్తూ గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ తెరాస అధ్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్ గారు ఒక ప్రకటన లో తెలిపారు...





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు